contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఈ నెల 26న పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుక లకు పకడ్బందీ ఏర్పాట్లు : డీజీపీ మహేందర్‌రెడ్డి

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి, 26న ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో వేడుకలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 26న పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుక లకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.వేడుకల సందర్భంగా అవసరమైన పోలీస్‌బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు, బారికేడింగ్‌ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డీజీపీ మహేందర్‌రెడ్డి, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌, రోడ్లుభవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :