contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర.

  • పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం.
  • రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం.
  • రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు.
  • సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం.
  • రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం. 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు
  • అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :