contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వంతెన పై నుండి వాగులో పడిన కారు – ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వంతెనపై నుండి వాగులో కారు పడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి కి తీవ్ర గాయాలు అయ్యాయి , కింద పడ్డ కారును బ్రిడ్జి మీద నుంచి పరిశీలిస్తూ కానిస్టేబుల్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు . పొలిసు వారు సహాయక చెర్యలు చేపట్టారు . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :