contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కోమటి చెరువును సందర్శించిన శ్రీ రామకృష్ణ హై స్కూల్ విద్యార్థులు

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పర్యాటక కేంద్రాన్ని గన్నేరువరం మండలం మండలంలోని గుండ్లపల్లి శ్రీ రామకృష్ణ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు కోమటి చెరువు లోని సుందర ప్రదేశాలను తీగల వంతెనను విద్యార్థులు సందర్శించి చెరువులో బోటింగ్ చేసి ఆనందాన్ని పొందారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రజ్ఞ,శృతి,సురేష్ ,శ్రీకాంత్, చంద్రమౌళి,రాజు,స్వప్న, స్వాతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :