కారంపూడిలో మూడవ రోజు గడపగడప కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తో పలువురు మహిళలు
పల్నాడు జిల్లా కారంపూడి: జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నా పథకాలు మా జీవితాలలో వెలుగులు నింపాయని మూడవ రోజు కారంపూడిలోని 6వ వార్డు నందు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తో పలువురు మహిళలు వ్యాఖ్యనించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ప్రతి గడప వద్దకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇప్పటివరకు ఆయా కుటుంబాలకు ఎంత లబ్ది చేకూరింది అన్నా విషయంగల కరపత్రాలను పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమనికి గ్రామస్తుల నుండి అపూర్వఆదరణ లభించింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని గ్రామంలో ఎవరైనా అర్హులు ఉంటే ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతిఒక్క పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సారధిగా సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే చిన్నారులకు మేనమామలా, అవ్వతాతలకు పెద్దమనవాడిలా మహిళలకు ఒక సోదరునిలా ప్రభుత్వం ఫలలు అందిస్తున్నారని అయన అన్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్బంగా కారంపూడి సిఐ దార్ల. జయకుమార్ ఆధ్వర్యంలో కారంపూడి ఎస్ఐ ఎం. రామాంజనేయులు పటిష్టమైన బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్. అక్బర్ జానీ భాషా, ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, వైసీపీ నాయకులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కొమ్ము. చంద్రశేఖర్, పాతూరి. రామిరెడ్డి, బొమ్మిన. అల్లయ్య, కోమెర. పిచ్చయ్య,మండల వైసీపీ కన్వినర్ కొంగర. సుబ్రహ్మణ్యం, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, కిల్ల. కాశీ, కోరే. సత్యం, చింతల. శ్రీనివాసరావు, సురే. సుబ్రహ్మణ్యం, ఆతుకూరి. గోపి, గుండా. శ్రీను, కారాలపాటి. సుబ్బారావు, సోషల్ మీడియా కన్వినర్ జక్కిరెడ్డి. నాగిరెడ్డి, మండల సచివాలయ కన్వినర్ అల్లు. వెంకటేశ్వరరెడ్డి, దొంత. విరాంజనేయులు, మైనారిటీ నాయకులు షేక్. జానీభాషా (అయ్యప్ప ), సయ్యద్. సాజన్, బజాజ్ మీరా, ఒప్పిచర్ల మాజీ సర్పంచ్ రామాదేని. అంజయ్య, జొన్నలగడ్డ. శ్రీను, పలిశెట్టి. కోటేశ్వరరావు, గుండా. నరసింహరావు, పొట్టుమూర్తి. లింగం, చిలుకూరి. రవీంద్రరెడ్డి, కోఆప్షన్ సభ్యులు అంతరగడ్డ. ఏసోబు, మిద్దెపోగు. చిన్నపున్నయ్య, ఉన్నం. గిరి, చింతపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, చినకొదమగుండ్ల సర్పంచ్ వీరారెడ్డి, కాచవరం తెప్పల. తిరుపతి రెడ్డి, ఒప్పిచర్ల ఇరిగిదిండ్ల లాజర్, గాదెవారిపల్లి గురజాల రామారావు, ఒప్పిచర్ల పాలకీర్తి.నరేంద్ర, వేపకంపల్లి అమర్, కాలే. రాంబాబు, బత్తుల. భైరగి, జక్కా. నరసింహరావు, కో ఆప్షన్ సభ్యులు అంతరగడ్డ ఏసొబ్, ఎంపీడిఓ జి. శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఏఓ యలమంద రెడ్డి, ఈఓపిఆర్డి సత్యప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కాసిన్యనాయక్, విఆర్ఓ కృష్ణ ప్రసాద్, వాలంటీర్లు, అంగనవాడి కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.