తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలులో ఈ సారి రికార్డ్ స్థాయిలో 80% ఓట్లు నమోదు అయ్యాయి. దీనిని ఎన్నికల సంఘం ధ్రువీకరించింది . కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు . కొన్ని చోట్ల ఎన్నికలు జరగలేదు . మరికొన్ని రోజులలో ఆ ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతాయి . ఇదిలా ఉంటె ఎన్నికల ఫలితాలలో తెరాస తమ ఆధిపత్యం భారీగా ఉంటుందని ధీమా తో ఉంది , అన్ని స్థానాలలో మేమె గెలుస్తాం అని పలువురు తెరాస నేతలు వెల్లడించారు . అదే విషయం పై సీఎం కేసీర్ పలువురు నేతలతో ఎన్నికల ఫలితాల తర్వాతి కార్యాచరణ పై చర్చ కై భేటీ అయ్యారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference