సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ బృందం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకుముందు, ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. గుడ్