క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్లు.. అందులోనే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, షాపింగ్ సౌకర్యాలు.. అద్దాలతో కూడిన బాల్కనీలు.. అబ్బో అనిపించేలా సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఉండేది ఓ విమానంలో అయితే.. భలే చిత్రంగా ఉంది కదా. యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో నెటిజన్లను విపరీతంగా […]
TECHNOLOGY
వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్
వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్ […]
యూట్యూబ్ యూజర్లకు ప్రీమియం ప్లాన్ … ప్రయోజనాలు ఏమిటి?
యూట్యూబ్ చూసే వారికి ‘సబ్ స్క్రయిబ్ టు యూట్యూబ్ ప్రీమియం’ అంటూ ఒక నోటిఫికేషన్ కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఉచిత ప్లాన్ తో పోలిస్తే ప్రీమియం ప్లాన్ కింద వీక్షకులకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను యూట్యూబ్ అందిస్తోంది. ప్రకటనలు లేకుండా వీడియోలను చూడొచ్చు. ఉచిత ప్యాక్ కింద యూట్యూబ్ ను చూస్తున్న సమయంలో తరచుగా మధ్యలో ప్రకటనలు కనిపిస్తూ అడ్డుపడుతుంటాయి. ఈ ప్రకటనల అసౌకర్యం వద్దని భావించే వారికి ప్రీమియం ప్లాన్ అనుకూలం. అంతేకాదు నచ్చిన వీడియోలను […]
ఎంత పెద్ద వాహనమో… చూస్తే షాక్ అంటారు ..
ఇదొక భారీ వాహనం. చూడ్డానికి సైనిక వాహనంలా కనిపిస్తుంది. అది నిజమే… ప్రస్తుత హమ్మర్ కు మాతృక ఓ సైనిక వాహనమే. గతంలో ఏఎమ్ జనరల్ అనే ఆటోమొబైల్ సంస్థ అమెరికా సైన్యం కోసం హమ్వీ వాహనాలు రూపొందించేంది. ఆ హమ్వీని మరింత ఆధునికీకరించి హమ్మర్ కు రూపకల్పన చేశారు. తదనంతర కాలంలో ఏమ్ జనరల్ నుంచి హమ్మర్ బ్రాండ్ ను మరో ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సొంతం చేసుకుంది. హమ్మర్ లో హెచ్1, హెచ్2, […]
ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల దందా….
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల దందా కలకలం రేపుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్.. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసింది. ప్రత్యేకించి ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాకు ఎస్ఆర్కే యూనివర్సిటీ సిబ్బందే కారణమని కూడా సిట్ గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందుకున్న సిట్.. తదుపరి […]
బడ్జెట్ ధరలోనే అదిరిపోయే కొత్త ఫోన్లు వచ్చేశాయ్!
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఫ్రాస్ట్ సిల్వర్, స్ప్రూస్ గ్రీన్, మ్యాగ్నెట్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. టెక్నో కామోన్ 17 ప్రో ధర ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ను ఇందులో అందించారు. దీని ధర రూ.16,999గా ఉంది. ఆర్కిటిక్ […]
రూ.11 కోట్లకు పాతికేళ్ల నాటి వీడియో గేమ్ వేలం !
యువత అనే కాదు, పిల్లలు, పెద్దలు కూడా వీడియో గేమ్ లను ఇష్టపడతారు. వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో నింటెండో సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నింటెండో ఓ జపాన్ కంపెనీ. 1977లో ఈ సంస్థ నుంచి తొలి వీడియో గేమ్ విడుదల కాగా, 80వ దశకం తర్వాత ఈ సంస్థ మార్కెట్ ను శాసించే స్థితికి చేరింది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ మార్కెట్లలోనూ ఎక్కడ చూసినా నింటెండో వీడియో […]
గన్నేరువరం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయిబ్రాహ్మణులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం నాయిబ్రాహ్మణుల మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గన్నేరువరం మండలంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాయిబ్రాహ్మణులకు పుట్టుకతో వచ్చినటువంటి ఈ వృత్తిలోకి ఇతర కులాల వారు వచ్చి వీరి పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూర్వీకుల నుండి తమ వృత్తిని నమ్ముకొని ఈ […]
టిబెట్ వైపు నుంచి హిమాలయాల వైపు 5జీ సిగ్నల్
చైనా మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా దాదాపు 1.42 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. టిబెట్ చైనా సరిహద్దుల్లో హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా ప్రకటించింది. ప్రస్తుతం ఎవరెస్ట్ పై 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంపులు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల కొత్త బేస్ క్యాంపును నిర్మించారు. ఈ బేస్ క్యాంపులో 5జీ […]
స్మార్ట్ఫోన్ల ధరలను ప్రకటిస్తున్న సంస్థలు – స్మార్ట్ఫోనులపై పెరిగిన జీఎస్టీ
మొబైల్ ఫోన్లపై పన్నులను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు గత నెలలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ప్రకటించింది. దీంతో దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. యాపిల్, షియోమీ, సామ్సంగ్, పొకొ, రియల్మీ వంటి సంస్థలు స్మార్ట్ఫోన్ ధరలను పెంచేశాయి. తాజాగా కొత్త ధరలను ప్రకటిస్తున్నాయి. కొత్త మోడళ్లపైనే కాకుండా పాత మోడళ్లపై కూడా ధరలు పెంచుతుండడం గమనార్హం. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్7 వంటి వాటిపై ఐదు […]