కరీంనగర్ జిల్లా : తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 1 ట్రాక్టర్లను గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కు రాశారు ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అయినా హెచ్చరించారు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)