
ఆదివాసీల ఇలవేల్పు.. ‘ముసలమ్మ తల్లి’ .. పోటెత్తిన భక్తులు
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ : గుంజేడు ముసలమ్మ జాతర ప్రాంగణం భక్తులతో పోటెత్తింది. వ్యవసాయ పనులకు ముందే గుంజేడు ముసలమ్మని దర్శించుకోవడం భక్తులు ఆనవాయితీగ రావడం ఈచుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుండి వేరు వేరు జిల్లాల నుండి ఈ శుక్రవారం నాడు భారీగా భక్తులు తరలివచ్చారు.