
సాలూరు శ్యామలాంబ జాతరకు 1240 ప్రత్యేక బస్సులు ఏర్పాటు : ఆర్టీసీ జిల్లా అధికారి శ్రీనివాసరావు
పార్వతీపురం – మద్దెలపాలెం : సాలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19 నుండి 21 వరకు జగనున్న ఈ జాతర కోసం సుమారు 1240 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ జిల్లా అధికారి శ్రీనివాస రావు విలేఖరుల సమావేశంలో