
Anjireddy Hospital : వైద్యం వికటించి మూడేళ్ళ బాలుడు మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక అంజిరెడ్డి ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడేళ్ళ బాలుడు మృతి చెందాడు. సంతమాగులూరు కు చెందిన సుధాకర్, లక్ష్మి దంపతుల మనవడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మృతిచెందాడు. బాధితులు మాట్లాడుతూ .. మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా.. గతంలో మా