
Anakapally: కాగడాలతో గిరిజనుల వినూత్న నిరసన
అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జెడ్ జోగంపేట గ్రామంలో గిరిజనులు విద్యుత్ అధికారుల తీరు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మా ఇంటికి కరెంటు కనెక్షన్ పీకేస్తున్నారు” అంటూ కాగడాలు పట్టుకొని గ్రామంలో వినూత్నంగా ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. గ్రామంలో















































































































































































