
ఉగ్రదాడిపై BBC తప్పుడు కథనాలు… తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడిని ‘మిలిటెంట్ దాడి’గా అభివర్ణించడాన్ని తప్పుబడుతూ, బీబీసీ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆక్షేపించింది. ఈ