అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. పల్నాడు పోలీస్
పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజున మరియు ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నిరాధార, అబద్ధపు సమాచారం ప్రసారం చేసిన వారిపై చట్టపరపమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది-పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్ రాఘవేంద్ర గారు సార్వత్రిక ఎన్నికలకు