
జలధార-జలహారతి పనులపై కలెక్టర్ నిశాంత్ కుమార్ సీరియస్
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో జలధార–జలహారతి పనులపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో



















































































































































































