
టీడీపీ మేనిఫెస్టో, హామీ పత్రాల దహనం
గుత్తి, జూన్ 4: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ముందుగా స్థానిక గాంధీ సర్కిల్లో ఉన్న



























































































































































