
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? అధ్వాన రోడ్డుతో అవస్థలు
అనకాపల్లి జిల్లా: నిర్వహణ లోపం, అవినీతి, కాంట్రాక్టర్లు–అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల రహదారులు అధ్వాన్నంగా మారాయి. స్వల్ప వర్షానికే రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోడవరం నియోజకవర్గ పరిధిలోని పొట్టి దొరపాలెం, బంగారు మెట్ట, మేడివాడ,















































































































































































