
నిరాశ్రయులను ఆదుకుంటాం.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత
కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వపరంగా అన్ని






































































































































































