
క్వాంటమ్ విప్లవానికి మనదే నాయకత్వం : సీఎం చంద్రబాబు
అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశ చరిత్రలోనే శనివారం ఒక చారిత్రక దినంగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచం ముందున్న క్వాంటమ్ విప్లవంలో భారత్ అనుసరించడమే కాదు, ఏకంగా నాయకత్వం వహించబోతోందని స్పష్టం చేశారు. ఆ మహాయజ్ఞానికి అమరావతి నుంచే పునాది వేస్తున్నామని





















































































































































































