
డ్రంక్ అండ్ డ్రైవ్లో 11 మంది పట్టివేత .. ఇద్దరు ఆటో డ్రైవర్లకు జైలు శిక్ష
పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. రామగుండం ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ















































































































































































