
ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరమేరి గ్రామం నుంచి చింతల మానేపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా



















































































































































































