
కాకినాడ గణపతి పీఠంలో ఘనంగా 222వ సంకష్టహార చతుర్థి పూజలు
కాకినాడ : కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని ప్రసిద్ధ స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం 222వ సంకష్టహార చతుర్థి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు రమణరాజు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించే
















































































































































































