
బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, జగిత్యాల జిల్లా : బీడీ కార్మికులు, వృద్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మెట్పల్లిలో భారీ ధర్నా నిర్వహించాయి. పట్టణంలోని పాత బస్టాండ్–శాస్త్రి చౌరస్తా వద్ద బీడీ కార్మికులు,

























































































































































































