
నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న ముడిచమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. అయితే చివరి దశలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి
































































































































































































