
రిపోర్టర్ టీవీ కథనంతో స్పందించిన అదనపు కలెక్టర్
మెదక్/తూప్రాన్ : మిషన్ భగీరథ నీటి సరఫరాలో లీకేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. రిపోర్టర్ టీవీలో ప్రసారమైన కథనంపై స్పందించిన ఆయన సోమవారం అల్లదుర్గ్, టేక్మాల్ మండల కేంద్రాల్లోని మిషన్ భగీరథ నీటి సరఫరా పంపింగ్






















































































































































































