
రోడ్డు నిర్మాణం కోసం యువజన నాయకుల డిమాండ్
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలని యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో యువజన నాయకుడు కాల్వ నాగరాజు ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కల్వర్టు






















































































































































































