
కోరుట్ల లో పెన్షన్ పేరుతో వృద్ధులను మోసం చేసిన ముఠా అరెస్ట్
జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్లలో అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసుతో























































































































































































