
గణపతి నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్ : గణపతి నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఉత్సవాలకు ఆహ్వానం




























































































































































































