
ఎమ్మెల్యే మాధవరం ఆరోపణలను ఖండించిన హైడ్రా
మాదాపూర్ : సున్నం చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని హైడ్రా స్పష్టం చేసింది. చెరువు ఎఫ్టీఎల్ హద్దులను మార్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలను సంస్థ తీవ్రంగా ఖండించింది. ఒక ప్రకటనలో హైడ్రా పేర్కొంటూ, చెరువు అభివృద్ధి


















































































































































































