
నెలలు గడుస్తున్నా .. పత్తాలేని శంకుస్థాపన
గన్నేరువరం : నెలలు గడుస్తున్నా గన్నేరువరం–ఎలగందుల మార్గంలో ప్రతిపాదించిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గన్నేరువరం నుంచి ఎలగందుల వెళ్లే మార్గంలో లోయర్ మానేరు

























































































































































































