
శ్రీ వేంకటేశ్వర వేద వర్సిటీలో .. పబ్లికేషన్స్ పేరిట నిధుల స్వాహా
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పబ్లికేషన్స్ డిపార్ట్మెంట్లో గత కొన్నేళ్లుగా అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జీతభత్యాలతో కలిపి సుమారు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, అందుకు అనుగుణంగా ప్రచురణలు,



























































































































































































