
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
గన్నేరువరం,కరీంనగర్ జిల్లా: తెలంగాణాలో రాబోయేది బీజేపీ సర్కార్ యే నని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనీ చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం గన్నేరువరం మండలంకేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్యక్షతన జరిగిన



















































































































































































