
ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ సాధికారత

























































































































































































