
బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గుంతలు, నీటితో నిండిపోయిన రహదారిపై కాగితపు పడవలు వదులుతూ బీజేపీ నాయకులు చేపట్టిన వినూత్న నిరసన గన్నేరువరం మండల కేంద్రంలో అందరి దృష్టిని ఆకర్షించింది. గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ
































































































































































































