
బీడీ కార్మికులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వాల్సిందే!
మెట్పల్లి, జగిత్యాల జిల్లా: బీడీ కార్మికులు, అర్హులైన వృద్ధులకు వెంటనే చేయూత పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం పాత బస్టాండ్ చౌరస్తాలో మహా ధర్నా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో
















































































































































































