
వెలిగొండ ముంపు గ్రామాల ప్రజల తరలింపు పకడ్బందీగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. నిర్వాసితులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయకుండా, స్నేహపూర్వక వాతావరణంలో సున్నితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ నెల 22న

























































































































































































