
బరితెగించిన భూ మాఫియా .. రూ.200 కోట్ల మున్సిపల్ రోడ్డు కబ్జా
కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని మున్సిపల్ ఆస్తి అయిన ముసాఫర్ వీధి రహదారిపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో భవన నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రహదారిని పునరుద్ధరించాలని,

















































































































































































