
ఉపాధ్యాయుడికి దక్కని గుర్తింపు .. పట్టించుకోని అధికారులు
పి.సి.పల్లి, మార్కాపురం జిల్లా: విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తూ, తన సొంత నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న ఉపాధ్యాయుడు వెంకట రమణయ్యకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కేలా ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం వెంగలాయపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఆయన విద్యారంగంతో పాటు యోగా, సామాజిక






























































































































































































