
మురుగుకంపుగా మారిన కాలనీలు – పట్టించుకోని అధికారులు
చెత్త సేకరణ వాహనం రాక ఆరు నెలలు.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత


































































































































































































