
అభివృద్ధిలో గుండ్లపల్లిని అగ్రగామిగా నిలుపుతా.. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గుండ్లపల్లి క్రాస్రోడ్ పంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్రోడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ జిల్లా




























































































































































































