
మెట్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ
జగిత్యాల జిల్లా, మెట్పల్లి: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణంలో ర్యాలీ సందడిగా సాగింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్తో కలిసి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు






















































































































































































