కరిమినగర్ జిల్లా వాసి సాలిగాం శ్రీనివాస్ జులై 6 న ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే . ప్రభుత్వం నుంచి ఎటువంటి అందలేదు … అందుకని జయహో జనతా జవాన్ మరియు సర్వింగ్ సోల్జర్స్ , గల్ఫ్ సోదరులు , వల్లంపల్లి గ్రామస్తులు కలిసి సుమారు లక్ష ఏభై వేళా రూపాయల వరకు అమరుడైన జవాన్ శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు . శ్రీనివాస్ ది నిరుపేద కుటుంబం ఆదుకునే నాధుడే లేడు… దేశం లో ఆర్మీ ఆఫీసర్ కి ఉన్న విలువ ఒక జవాన్ ప్రాణానికి లేదు.ప్రభుత్వం ఆదుకోవాలని , దాతలు ఎవరైనా ముందుకు రావాలని సర్వింగ్ సోల్జర్స్ కోరుతున్నారు .
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)