contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి దళిత వేదిక ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ..

 

కడప- రాయచోటి : ఆంధ్రప్రదేశ్  దళిత వేదిక మరియు  హీబా బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, తలసేమియా చిన్నారుల కు, గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయిన వారి కోసం  రక్తదాన శిభిరం  ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా   రాయచోటి అర్బన్ సిఐ రాజు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు  30 మంది వరకు  యువకులు పాల్గొని   రక్తదానం చేసారు .  ఈ కార్యక్రమంలో   ఏపీ దళిత వేదిక రాయచోటి అధ్యక్షుడు  వి.మహేష్  హీబా బ్లడ్ డొనేషన్ ఆర్గనైజర్ వ్యవస్థాపకులు పఠాన్, కేకేఆర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, పవన్ యువసేన వ్యవస్థాపకులు , ఏపీ దళిత వేదిక సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్  మరియు సభ్యులు పవన్, సాయి, బన్నీ, బాలు, వినయ్ కుమార్, శివాజీ పాల్గొన్నారు 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :