contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పారువెల్ల కు వెళ్లేదారిలో  గ్రామపంచాయతీ పనుల కోసం జెసిబి వాహనం వెళ్తుండగా కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది ,  కరెంటు స్తంభం విరిగింది  కానీ ఆ సమయం లో జన సంచారం లేకపోవడం వలన ప్రాణాపాయం తప్పింది . వెంటనే  సహాయక చర్యలు చేపట్టారు  
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :