contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్

కరీంనగర్ జిల్లా: నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక చింతకుంట లోని శాంతినగర్ స్టేజ్ పైన పరాక్రమ_దివాస్ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.మరియు అగ్ర వర్ణ పేదలకు 10 % రిజర్వేషన్లు ప్రకటించి తెలంగాణ లో అమలు చేపించిన నరేంద్రమోదీ చిత్ర పటానికి పాల అభిషేకం చెయ్యడం జరిగింది ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా స్వచ్ భారత్ కన్వీనర్ బారాజు కేశవ రెడ్డి , BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం మహిపాల్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు దాసరి రవి విచ్చేసారు .

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి కుంభం మధు,బీజేపీ మండల మీడియా కో-కన్వీనర్ మిడిదొడ్డి సతీష్, BJYM మండల ఉపాధ్యక్షుడు పిట్టల సంజీవ్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు MD సాజిద్, ST మోర్చా మండల అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ , SC మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బండారు శ్రావణ్ ,ST మోర్చా మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా చంద్రశేఖర్,మైనార్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి MD అబ్బు ,నాయకులు పేషెడ్ల మహేష్ ,లవుడ్యా వెంకటేష్ ,బానోత్ శివ ,అజయ్ ,వెంకీ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :