contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘మా’ అధ్యక్షుడు అయిన తర్వాత జగన్ ను తొలిసారి కలుస్తున్న విష్ణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు భేటీ కానున్నారు. విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జగన్ ను కలవనుండటం ఇదే తొలిసారి. ఈ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

మరోపక్క, ఇటీవలే జగన్ ను సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ భేటీకి మోహన్ బాబు హాజరుకాలేదు. ఆ తర్వాత మోహన్ బాబు ఇంటికి మంత్రి పేర్ని నాని వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ను విష్ణు కలవనున్నారు. ఈ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ ధరల గురించి సీఎంతో విష్ణు చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ భేటీకి ప్రాధ్యాన్యత ఏర్పడింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :