contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదా… కొత్త తేదీ మే 3 తర్వాత

కరోనా ప్రభావం యూపీఎస్సీ పరీక్షలపైనా పడింది. దేశంలోని అత్యున్నత సర్వీసుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారుల ఎంపిక కోసం నిర్దేశించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్-2020 వాయిదా పడింది. ఈ పరీక్షలు వాస్తవానికి మే 31న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. దాంతో ఈ పరీక్ష నిర్వహణను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. మే 3 తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ కొత్త తేదీలను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :