contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజకోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల  అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి  నాయనమ్మ  బుర్ర లక్ష్మమ్మ  (102) మృతి చెందారు . కుటుంబ సభ్యులను మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మృత దేహానికి నివాళులు మరిపించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :