contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు ప్రమాదంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ చికిత్స పొందుతూ మృతి

 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం 16 -06 -2021 తేదీన సాయంత్రం మండలంలోని చకలివాని పల్లె జూనియర్  పంచాయతీ కార్యదర్శి రాజేందర్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది ,కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :