contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

59వ డివిజన్ జ్యోతినగర్ లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసిన నగర మేయర్ వై సునీల్ రావు

కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో హరితహారం కార్యక్రమంలో  నగర మేయర్ వై సునీల్ రావు – కార్పొరేటర్ గందె మాధవి మహేష్ పాల్గొని డివిజన్ వాసులకు  పలు రకాల పండ్లు,పూల మొక్కలను పంపిణీ చేశారు అనంతరం డివిజన్ లోని డ్రైనేజ్ లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :