ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుత్తి మండలం కొత్తపేట గ్రామం వద్ద దుశ్యాలువాతో సత్కరించి పూల బొకేతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి తెలుగు యువత నాయకుడు సుధాకర్ నాయుడు మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ కదిరప్ప ధర్మరాజు రామాంజనేయులు ఆచారి శేఖర్ టిఎన్ఎస్ఎఫ్ బాల రమేష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
