పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా లో దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకుని పద్దతి మార్చుకోవాలని తండ్రి హెచ్చరించిగా మద్యం సేవించి వచ్చి గోడవ పడి రోకలి బండ తో తండ్రి తలపై కొట్టి తండ్రి చావుకు కారణమయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్, యస్ఐ గల్లా రవికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
