పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో మంగాపురం రోడ్డు లో వైరస్ పాలి మర్స్ ప్లాస్టిక్ గ్లాసులు కంపెనీ యాజమాన్యం బీహార్ నుంచి వచ్చిన లేబర్ సహాయంతో 24 గంటలు పని చేస్తూ ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తూ పిడుగురాళ్ల స్థానిక ప్రజలకి విక్రయిస్తున్నారు . ప్రభుత్వం నిషేధించినప్పటి స్థానిక అధికారులకు సహాయంతో వారి యొక్క వ్యాపారాన్ని మూడు పూవులు ఆరుకాయలుగా చేసుకుంటున్నారు . ఇకనైనా స్థానిక అధికార యంత్రాంగం ఆ యొక్క ఫ్యాక్టరీపై రైడ్ చేసి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోగలరని స్థానికులు కోరుతున్నారు.
