contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కి సన్మానం చేసిన రాష్ట్ర బిజెపి నాయకులు సొల్లు అజయ్ వర్మ

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన లింగంపల్లి నాగరాజు ని బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు, అజయ్ వర్మ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ఫ్రెండ్స్ కల్చర్ అకాడమీ లీగల్ అడ్వైజర్ ఎంతోమందికి ఉచిత సలహాలు ఇస్తూ పోలీస్ స్టేషన్లో గ్రామాలలో తన న్యాయ సలహాలు ఇస్తూ ముందుకు నడుస్తున్న నాగరాజు మునుముందు రానున్న రోజుల్లో జిల్లా అధ్యక్షులుగా పబ్లిక్ ప్రాస్కూటరుగా ప్రముఖ జడ్జిగా ఇంకా మున్ముందు పొందాలని ఇంకా పెద్ద పెద్ద పదవులు పొందాలని ఆ భగవంతున్ని కొనియాడారు. ఈకార్యక్రమంలో గూడూరి కృష్ణ, కిరణ్ రాజు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :