మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శకులు దేశ భవిష్యత్తు ను బడుగు బలహీన వర్గాలను జోడో యాత్ర ద్వారా ఎకతాటి పై నడిపించిన ఘనత రాహుల్ గాంధీ దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు,అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్,మార్కెట్ డైరెక్టర్ బొల్లు రమేష్,మాజీ వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య,మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్,మండల యువజన అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి,జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ నోముల ప్రశాంత్,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర చారి,ఉపాధ్యక్షులు చొప్పరి కుమార్,టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, కాట్రోజు బిక్షపతి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్,యాదగిరి కిరణ్, దోనాల లక్ష్మి నారాయణ, గోపి, సురేష్,తదితరులు పాల్గొన్నారు….