కరీంనగర్ జిల్లా: హైదరాబాద్ తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
