కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజకవర్గం లోని మానకొండూర్ మండల కేంద్రంలో మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా యోగా మానసిక ఉల్లాసాన్ని అనారోగ్యాన్ని యోగ ద్వారా నయం చేయవచ్చు రోజు యోగ చేసినట్లయితే ఎలాంటి రోగాలు నొప్పులు మానవులకు రానివ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది, యోగ ద్వారా భారతదేశమంతా ఈరోజు యోగా దినోత్సవం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో భాగంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యోగను అందరూ ఆశీర్వదించి నిత్యం యోగ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వనాధ్ యోగ గురూజీ, కళ్లెం వాసు దేవ రెడ్డి, గడ్డం నాగరాజు,శ్రీనివాస్ గౌడ్, రాపాక ప్రవీణ్, సున్నాకుల శ్రీనివాస్, ప్రదీప్ యాదవ్, పటేల్ రమేష్, నందగిరి బలరాం తదితరులు పాల్గొన్నారు.
