గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో బొడ్డు లక్ష్మణ్ మరణించడం జరిగింది. స్థానిక BRS పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు గూడెం మదుసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో గుమ్మడిదల మండల వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్. ఉపాధ్యక్షులు జంగిటి మల్లేష్. పార్టీ జనరల్ సెక్రెటరీ తుడుం కాంతారావు. గ్రామ యూత్ అధ్యక్షులు పోతరాజు పోచయ్య. రెడ్డి సంఘం అధ్యక్షులు ఖ్యాతం బాల్ రెడ్డి. మాజీ ఉపసర్పంచ్ భార్గవ చారి మాజీ ఎంపిటిసి తుడుం ప్రభాకర్. నక్క అంజి గౌడ్.కుమ్మరి ఈశ్వర్.కుమ్మరి మహేష్. ఆవుల శ్రీను.కొత్త మల్ల సాంమయ్య. బత్తుల పోషయ్య.తదితరులు పాల్గొన్నారు.