contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానకొండూర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ట్రాన్స్ పోర్ట్ ఉప కమిషనర్

కరీంనగర్ జిల్లా: ఇటీవల జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పురుషోత్తం మంగళవారం నాడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ని తిమ్మాపూర్ లో క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. వీరి వెంట మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు రవికుమార్, చక్రవర్తి లు కూడా ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :