అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నరసింహా స్వామి పుణ్య క్షేత్రం – పట్టించుకోని అధికారులు

అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నృసింహ స్వామి పుణ్య తీర్థం (దొన )  పట్టించుకోని ఎండోమెంట్ అధికారులు పల్నాడు జిల్లా :  పల్నాడుజిల్లా కారెంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ శివారులో స్వయం భూ గా వెలసిన నరసింహా స్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం ఆవరణలో ప్రకృతి సిద్ధంగా దొన ఏర్పడింది.  ఈ దొన లో 365 రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ నీరు కొండలోనుంచి ఎక్కడి నుండి ఇంత స్వచ్ఛమైన నీరు వస్తుందో తెలియదు. … Continue reading అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నరసింహా స్వామి పుణ్య క్షేత్రం – పట్టించుకోని అధికారులు