
అస్సాంలో ఉద్రిక్తతలు .. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు!
ధుబ్రి (అస్సాం), జూన్ 14: అస్సాంలోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా ధుబ్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, మత ఘర్షణలు సృష్టించేందుకు ఒక “మతపరమైన బృందం” ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని