పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివశంకరు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యాంప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని సమాచారం.
