పింఛన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి

పల్నాడు జిల్లా – గురజాల మండలం తేలుకుట్ల సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంకటనారాయణ పింఛన్ నగదుతో పరారైన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో గ్రామస్తులు, అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. సమాచారం ప్రకారం, 2.30 లక్షల పెన్షన్ సొమ్ము తీసుకుని అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వీర వెంకటనారాయణ ఉడాయించడంతో సంబంధిత అధికారులు పిర్యాదు చేశారు. తేలుకుట్ల గ్రామంలో 9, 11 క్లస్టర్ పరిధిలో 55 మంది పింఛన్ లబ్ధిదారులకు అందించాల్సిన నగదు ఇది. ఈ ఘటనపై … Continue reading పింఛన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి