contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిడుగురాళ్ళ భాష్యం స్కూల్ లో విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ : భాష్యం స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రిషిత, 4 వ అంతస్తు నుండి కిందపడి మృతి చెందింది. హుటా హుటిన పట్టణ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు, రిషిత మృతి చెందింది. పోలీసు వారు కేసు నమోదు చేయలేదని సమాచారం. రిషిత నాలుగు అంతస్తుల పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా పై నుండి కిందకు తోశారా ! స్కూల్ యాజమాన్యం ఏమి చేస్తుంది? రిషిత నాల్గవ అంతస్తుకు ఎక్కడానికి కారణాలు ఏంటి ? విశ్లేషణాత్మకమైన కథనంతో రేపు మీ ముందుకొస్తాం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :