సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లెపెల్లి గ్రామానికి చెందిన దినేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నడు అతనికి వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకొనగా , ప్రభత్వం వారు రూ. 2.50 లక్షలు LOC మంజూరైంది. ఎమ్మెల్యే. రసమయి బాలకిషన్ గురువారం బాధిత కుటుంబానికి LOC ని అందజేశారు. ఈ మేరకు దినేష్ కుటుంబ సభ్యులు సియం కి అలాగే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
