contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిస్ట్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు శ్యాంప్రసాద్

పల్నాడు జిల్లా మాచర్ల : మాచర్ల పట్టణంలో అక్షర భారత్ తెలుగు డిజిటల్ న్యూస్ సీఈఓ పోలేపల్లి ఆనంద్ గృహప్రవేశ కార్యక్రమానికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ హాజరయ్యారు. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ చిన్నస్థాయి రిపోర్టర్ గా చేరి నేడు ఉన్నత స్థాయికి చేరడం ఆనందదాయకమని, ఆనంద్ తన జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జర్నలిస్టులు, అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :