హైదరాబాద్: సిపిస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని టిసిపిస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిపీస్ విధానము పై రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. హాన్మoడ్ల భాస్కర్ మాట్లాడుతూ పాత పెన్షన్ అమలు చేసే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సిపీస్ రద్దు కు కృషి చేయాలి అన్నారు.
