కరీంనగర్ జిల్లా:మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో నూతనంగా యాదవ యువసేన యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం యాదవ యువకులందరూ కలిసి ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. యాదవ యువసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షులుగా పొలవేని అనిల్ యాదవ్.గౌరవ అధ్యక్షులుగా రేషవేని తిరుపతి యాదవ్.
ఉపాధ్యక్షుడుగా కాల్వ అజయ్ యాదవ్.కోశాధికారిగా మెండె అశోక్ యాదవ్.కార్యదర్శిగా కాల్వ అనిల్ యాదవ్. ప్రధానకార్యదర్శి: బొడ్డు తరుణ్ యాదవ్.కార్యవర్గ సభ్యులుగా దాడి అనిల్ యాదవ్.దాడి విష్ణు,కాల్వ అనిల్ యాదవ్.
బొడ్డు రమేష్ యాదవ్.మెండె హరీష్ యాదవ్. లను ఎన్నుకున్నారు.
