contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎసిబి వలలో మేళ్ళవాగు విఆర్ఓ

  • గుంటూరు జిల్లాలో ఎసిబి వలలో మేళ్ళవాగు విఆర్ఓ
  • లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం, మేళ్ళవాగులో లింగాల నాగభూషణం కు చెందిన 35 ఎకరాల పోలానికి పాసు పుస్తకాలు చేపించేందుకు 3,50,000/- లక్షలు లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు,

రైతు నాగభూషణం నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా విఆర్ఓ అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు

తన పొలానికి సంబంధించి పాసుబుక్కులు చేయించడానికి వి ఆర్ ఓ లంచం అడిగారని లంచం ఇచ్చే ఇష్టంలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు రైతు నాగభూషణం తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :