contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎసిబి వలలో హుజురాబాద్ ఆర్డీవో సి సి – కేసు నమోదు చేసిన

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అర్ డి ఓ కార్యాలయం లో ఏ సి బి అధికారుల దాడులు నిర్వహించారు . ఓ రైతు వద్ద నుండి నాల కన్వర్షన్ కు ఆర్డీవో  సి సి సందీప్ 75 వెలు డిమాండ్ చేసి బాధితులను హింసించడంతో , బాతితులు ఏ సి బి నీ ఆశ్రయించారు , రైతు నుండి 75 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి చిక్కాడు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :