తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. తెలంగాణలో మరో 23 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి
సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
- ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి
- మల్టీజోన్-7 డీసీపీగా జోయల్ డెవిస్
- సౌత్ ఈస్ట జోన్ డీసీపీగా జానకీ దరావత్
- నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల
- రామగుండం సీపీగా ఎల్ఎస్ చౌహాన్
- మల్కాజ్ గిరి డీసీపీగా పద్మజ
- నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మీల
- ఖమ్మం సీపీగా సునీల్ దత్
- సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్
- ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
- ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం
- మాదాపూర్ సీడీపీగా వినిత్
- ములుగు ఎస్పీగా శబరీష్
- మేడ్చల్ డీసీపీగా నితికాపంత్
- సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
- ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్కుమార్










