contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బ్రహ్మారెడ్డికి భద్రత కల్పించండి… పల్నాడు ఎస్పీకి జీవీ లేఖ

మాచర్ల వెళ్ళేందుకు బ్రహ్మారెడ్డికి భద్రత కల్పించాలంటూ పల్నాటి జిల్లా ఎస్పీకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు లేఖ రాశారు.

పల్నాడు: మాచర్ల వెళ్ళేందుకు బ్రహ్మారెడ్డి (Brahma Reddy)కి భద్రత కల్పించాలంటూ పల్నాటి జిల్లా ఎస్పీ (Palnadu SP)కు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు (TDP Leader GV Anjaneyulu) లేఖ రాశారు. మాచర్ల అల్లర్లు తర్వాత బ్రహ్మారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డితో పాటు మరో 22 మందికి హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం మాచర్ల పోలీస్‌స్టేషన్‌లో 23 మంది సంతకాలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అందరం కలిసి మాచర్ల వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీని జీవీ కోరారు. ప్రస్తుతం మాచర్ల 144 సెక్షన్ కొనసాగుతున్న విషయం తెలిసింది. బ్రహ్మారెడ్డి రానున్న తరుణంలో మాచర్లలో తిరిగి టెన్షన్ ప్రారంభమైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :