కరీంనగర్ జిల్లా / గన్నేరువరం : రిపోర్టర్ టీవీ కథనంపై గురువారం అధికారులు స్పందించారు, ఎస్సి,బీసీ కాలనీలో పాతవి తొలగించి కొత్త వాటిని విద్యుత్ స్తంభాలకు లైట్లను అమర్చారు. ఈ కథనంపై స్పందించిన అధికారులకు, రిపోర్టర్ టీవీ, రిపోర్టర్ రాజ్ కోటి కి, యాజమాన్యానికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తా రాసినందుకు రిపోర్టర్ రాజ్ కోటి ఇంటి ముందు లైటు మార్చకుండా పాశం ప్రభాకర్ వెళ్ళిపోయాడు.
ఎస్సీ .. బీసీ .. కాలనీ చీకటిమయం .. దురుసుగా ప్రవర్తించిన పాశం ప్రభాకర్