contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 11వ తరగతుల్లో ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 11 వ తేదీ వరకు https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :