- నాదెండ్ల అరుణ్ తేజ,తెలుగుయువత మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు.
ఎపిలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది శాంతిభద్రతలు కరువయ్యాయని జగన్ చెప్పడం హాస్యాస్పదం విధ్వంసం సృష్టించేది నువ్వే..ఓదార్చేది నువ్వే జగన్..? పల్నాడు ఘటనలో గొడవ పడింది ఇద్దరు వైసిపి కార్యకర్తలే వైసిపి ఉపాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పి.ఎస్.ఖాన్ తో నిందితుడు జిలాని తిరిగాడు జిలానీ వైసిపి కార్యకర్త అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది..ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తానని జగన్ చెప్పడం విడ్డూరం అని తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ తెలిపారు