ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి సమిపంలో రోడ్డు ప్రమాదం, బస్సు – లారీ ఢీ కొన్న సంఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి సమిపంలో రోడ్డు ప్రమాదం, బస్సు – లారీ ఢీ కొన్న సంఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.