పల్నాడు జిల్లా- సత్తెనపల్లి: నిజాలు ను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే.. ఒకేఒక్క వ్యక్తి జర్నలిస్ట్. అలాంటి నిజమైన వార్తాను పేపర్ లో ప్రచురితం చేశాడని అక్కసుతో జర్నలిస్ట్ ను బెదిరించారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన విలేఖరి షేక్ సైదా శనివారం ఇచ్చినఫిర్యాదు మేరకు స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ లోక కళ్యాణి భర్త మాధవ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివారాలు ట్లెయ్యాల్సి ఉంది