సిద్దిపేట జిల్లా :ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి నీ సోమవారం స్టేట్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సిద్ధిపేట జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ , సిద్దిపేట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి , ముక్కిస రత్నాకర్ రెడ్డికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమములో మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రోడ్డ మల్లేశం, శీలం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.