రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలోని ఆదివారం రౌడీషీటర్స్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారందరికీ ఎస్సై దాస సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. రాబోయే ఎలక్షన్ ను మరియు వినాయక చవితి పండుగ దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ఎటువంటి గొడవలు చేయవద్దని సత్ పవర్తనతో ఉండాలని తెలిపారు. ఎటువంటి గొడవలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)