contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

జానపాడులో ఆగని మట్టి మాఫియా .. వాహనాలు సీజ్ చేయని అధికారులు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : జనపాడులో ఆగని మట్టి మాఫియా.. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు.. అక్రమంగా మట్టి తవ్వకాలు.. .. ఇళ్ల స్థలాలు, వెంచర్లకు తరలిపోతున్న మట్టి.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రెవిన్యూ, మైనింగ్ అధికారులు.. అధికారులకు భారీ మొత్తంలో తాయిలాలు ముడుతుండబట్టే ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమ మట్టి రవాణా చేస్తున్న వాహనాలను నీటిని సీజ్ చేయకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది కాబట్టే ఇదే అదునుగా మట్టి మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొట్టేస్తుంది. జానపడుతో తో పాటు పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఈ తవ్వకాలు ఎక్కువగా జరుగుతుతున్నట్లు గతంలో ది రిపోర్టర్ టివి కథనాలు వేసినప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :