contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అడ్డు అదుపు లేకుండా అక్రమాలు .. సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తోక్కేస్తున్నారు

నిజామాబాద్ : సమాచార హక్కు చట్టం 20. 05 పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఏమాత్రం గౌరవించట్లేదని సమాచార హక్కు చట్టం ఈ దేశ ప్రజలకు సామాన్యులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు సైతం తమ ఇష్టానుసారంగా వారికి అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు అన్యాయాలకు తెగబడుతున్నారని సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం అన్నారు.

గురువారం నాడు స్థానిక ప్రెస్ అప్ నందు విలేకరు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాచార హక్కు 2005 పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ని నూతన కార్యవర్గము సన్మానించి సత్కరించింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా ఆదె ప్రవీణ్ కుమార్ ,మహిళా అధ్యక్షులుగా స్వప్న , నగర అధ్యక్షులుగా కోతిమీర స్వామి మరియు కార్యవర్గ సభ్యుల్ని ప్రకటించడం జరిగింది. దీనికి రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ హనుమాన్లు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన సమాచార హక్కు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరము నూతన కార్యవర్గాన్ని సన్మానించి సత్కరించడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :